Accident: సినీ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం!
సీని ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కర్ణాటకు చెందిన బుల్లితెర నటి పవిత్ర ఆదివారం శేరిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పవిత్ర 'త్రినయని' సీరియల్లో నటిస్తోంది.