SSMB29: గ్లోబ్ట్రాటర్ బిగ్ రివీల్.. 130 అడుగుల స్క్రీన్, 50,000 మంది ఫ్యాన్స్!
స్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB 29. ఈనెల 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నారు మేకర్స్.
స్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB 29. ఈనెల 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నారు మేకర్స్.
యంగ్ బ్యూటీ కేట్ శర్మ నెట్టింట బోల్డ్ ఫొటో షూట్ షేర్ చేసింది. టూ పీస్ బికినీలో ఈ బ్యూటీ హాట్ షో సోషల్ మీడియాను హీటెక్కించింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అల్లరి నరేష్ '12Aరైల్వే కాలనీ' ట్రైలర్ విడుదలైంది. ఫుల్ సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక.. సైకలాజికల్ హారర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది.
హీరో రామ్ పోతినేని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' ఈనెల 28న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా సినిమా నుంచి వరుస అప్డేట్లు వదులుతున్నారు.
విజయ్ నటించిన 'జన నాయకన్' సినిమా విడుదలకు ముందే రూ.325 కోట్ల వ్యాపారం చేసింది. తమిళనాడు హక్కులు రూ.100 కోట్లు, ఓవర్సీస్ రూ.80 కోట్లు, ప్రైమ్ వీడియో హక్కులు రూ.110 కోట్లు. ఇది విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరి సినిమా కావడం విశేషం.
ఇటీవలే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి విడుదలైన 'చికిరి.. చికిరి' సాంగ్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ పై పోలీస్ కేసు నమోదైంది. శివ ప్రసాద్ అనే వ్యక్తి బెల్లంకొండ సురేష్ తన ఇంటిని కబ్జా చేశారంటూ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫి
బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర మరణ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, కుమార్తె ఇషా డియోల్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఆయన నిలకడగా ఉన్నారు, త్వరగా కోలుకుంటున్నారు అని తెలిపింది. హేమా మలినీ కూడా ధర్మేంద్ర స్తిరంగా ఉన్నారని అన్నారు.