2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలన్నింటికీ కలిపి మొత్తం రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అయితే బడ్జెట్లో జనగణన కోసం పరిమిత కేటాయింపులు మాత్రమ చేశారు. ఈ ఆర్థిక ఏడాదికి..జనగణన, జాతీయ జనాభా నమోదు (NPR) ప్రక్రియ కోసం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. అయితే 2021-2022లో జనగణననకు రూ.3,768 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి మాత్రం గణనీయంగా తగ్గించింది. 2023-24 బడ్జెట్లో జనాభా లెక్కలో కోసం కేవలం రూ.578.29 కోట్లు మాత్రమే కేటాయింపు చేశారు. ఈసారి కాస్త పెంచినప్పటికీ కూడా జనగణన అంచనా ఖర్చు కంటే ఇది చాలా తక్కువ.
పూర్తిగా చదవండి..Census: బడ్జెట్లో జనగణనకు తక్కువ కేటాయింపులు.. ఈ ఏడాది కూడా జరగనట్లేనా ?
2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి జనగణన, జాతీయ జనాభా నమోదు (NPR) ప్రక్రియ కోసం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. మూడేళ్ల క్రితం జనగణననకు రూ.3,768 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి బాగా తగ్గించింది. దీంతో ఈ ఏడాది కూడా జనగణన జరిగే అవకాశం లేకపోయింది.
Translate this News: