BREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదు అయింది. మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update
BREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదు అయింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహా అతని కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్‌ కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ మాజీ కమిషనర్ ఎండీ యూసఫ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ: పేటీఎంలో పెండింగ్ చలాన్స్ ఉన్నాయా? అయితే ఇలా సింపుల్ గా చెల్లించండి..!!

Advertisment
తాజా కథనాలు