Neelam Madhu Joined in Congress: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి (Congress Party) బలం చేకూరుతుంది. ఇతర పార్టీల నుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణలో బీఎస్పీ (BSP) పార్టీకి షాక్ తగిలింది. బీఎస్పీకి రాజీనామా చేశారు పఠాన్ చేరు నేత నీలం మధు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షీ (Deepa Dasmunsi) ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. నీలం మధుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ALSO READ: పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్
పూర్తిగా చదవండి..