Tamilisai: తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చెప్పారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన తన దగ్గర బలమైన ఆధారాలున్నాయన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారుల బృందం అక్రమ ఫోన్ ట్యాపింగ్పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
బలమైన ఆధారాలున్నాయి..
ఈ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ పోలీసు అధికారులతో సహా పలువురు తన ఫోన్ ట్యాప్ చేసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రత్యేకించి రాజ్భవన్ ఫోన్లు విడిచిపెట్టబడలేదని అన్నారు. 'నేను గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయి. ఈ విషయంపై నేను గతంలో ఏది మాట్లాడినా అది నిజమే. నేడు కూడా అదే నిజం. నవంబర్ 2022లో నా ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నాయనే బహిరంగంగా చెప్పాను' అన్నారు.
ఇది కూడా చదవండి: Ganja milk shake: మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు!
దీంతో తాను రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ గత ప్రభుత్వం నా ప్రకటనలను తోసిపుచ్చిందని చెప్పారు. 'అప్పుడే నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నాకు బలమైన అనుమానం వచ్చింది' అంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అలాగే గవర్నర్ కార్యాలయానికి కేటాయించాల్సిన ప్రోటోకాల్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటించలేదని డాక్టర్ సౌందరరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Tamilisai Soundararajan: నా ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్ చేసింది.. బలమైన ఆధారాలున్నాయి!
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను పదవిలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. రాజ్భవన్ ఫోన్లను కూడా విడిచిపెట్టబడలేదన్నారు. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయని తెలిపారు.
Tamilisai: తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చెప్పారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన తన దగ్గర బలమైన ఆధారాలున్నాయన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారుల బృందం అక్రమ ఫోన్ ట్యాపింగ్పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
బలమైన ఆధారాలున్నాయి..
ఈ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ పోలీసు అధికారులతో సహా పలువురు తన ఫోన్ ట్యాప్ చేసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రత్యేకించి రాజ్భవన్ ఫోన్లు విడిచిపెట్టబడలేదని అన్నారు. 'నేను గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయి. ఈ విషయంపై నేను గతంలో ఏది మాట్లాడినా అది నిజమే. నేడు కూడా అదే నిజం. నవంబర్ 2022లో నా ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నాయనే బహిరంగంగా చెప్పాను' అన్నారు.
ఇది కూడా చదవండి: Ganja milk shake: మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు!
దీంతో తాను రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ గత ప్రభుత్వం నా ప్రకటనలను తోసిపుచ్చిందని చెప్పారు. 'అప్పుడే నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నాకు బలమైన అనుమానం వచ్చింది' అంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అలాగే గవర్నర్ కార్యాలయానికి కేటాయించాల్సిన ప్రోటోకాల్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటించలేదని డాక్టర్ సౌందరరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Trump: భారత్పై భారీగా టారిఫ్లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. అందుకే భారత్పై మరోసారి భారీగా టారిఫ్లు పెంచుతానని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
ఇటీవల ఇలాంటి దారుణ ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. Latest News In Telugu | Short News | మెదక్
Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
మారిన జీవనశైలి వంటి కారణాల వల్ల కొందరు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతుంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Telangana: కేసీఆర్పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై సీఎం రేవంత్ మాట్లాడారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
BIG BREAKING: సీఎం రేవంత్ సొంత జిల్లాలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ ఐదుగురు నేతలు జంప్?
సీఎం రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో బలోపేతం కావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గువ్వల బాలరాజుతో పాటు మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి సిద్ధం అవుతోంది. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
Trump: భారత్పై భారీగా టారిఫ్లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
Telangana: కేసీఆర్పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన