Jagadish Reddy: కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: జగదీష్ రెడ్డి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు జగదీష్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశంలో ఫిరాయింపులకు కాంగ్రెస్సే మూలం అని ఆరోపించారు.

New Update
Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు జగదీష్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశంలో ఫిరాయింపులకు కాంగ్రెస్సే మూలం అని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు