TS Assembly: జగదీశ్ vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో రచ్చ రచ్చ!
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిల మధ్య వార్ నడించింది. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పించారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. దళితుడిని సీఎం చేశారా.. మూడెకరాల భూమి ఇచ్చారా కోమటిరెడ్డి ప్రశ్నించారు.