BRS Chief KCR: ఎన్నికల ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని ఎన్నికల సంఘం తనపై విధించడంపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బస్సు యాత్ర షెడ్యూల్ ను మార్చుకున్నారు. రేపు (3న) సాయంత్రం 8 గంటలకు ఈసీ విధించిన నిషేధం గడువు ముగియనుంది. 8 గంటల తరువాత తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ షురూ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..KCR: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం
TG: కేసీఆర్ తన బస్సు యాత్రను రీషెడ్యూల్ చేసుకున్నారు. ఈసీ తనను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. 10వ తేదీ వరకు బస్సు యాత్రను కొనసాగించనున్నారు.
Translate this News: