BIG BREAKING : ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి

గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో 27మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

BIG BREAKING : ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి
New Update

BOAT ACCIDENT IN VADODARA : గుజరాత్(Gujarat) లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం(Boat Accident) చోటు చేసుకుంది. హార్నీమోత్నాథ్(Harni Motnath) సరస్సులో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పలువురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతైన విద్యార్థులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పరిమితికి మించి పడవలో విద్యార్థులను ఎక్కించుకోవడమే ఈ  ప్రమాదానికి  కారణమని తెలుస్తోంది. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.



DO WATCH:

#boat-accident-in-vadodara #boat-accident #harni-motnath #gujarat-boat-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe