ఎన్డీయే కూటమి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీతో పాటు మరికొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు కానున్నారు. ఇప్పటివరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించిన కిషన్ రెడ్డికి ఈసారి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.
పూర్తిగా చదవండి..Kishan Reddy: సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా.. కిషన్ రెడ్డి పొలిటికల్ జర్నీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు కానున్నారు. ఇప్పటివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించిన కిషన్ రెడ్డికి ఈసారి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం. ఆయన రాజకీయ జీవితం గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: