లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ స్థానాల్లో ఎవరెవరిని నిలబెట్టాలనే దానిపై అధికార, విపక్ష పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో ఆరు ఎంపీ స్థానాలను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మరోసారి ఎంపీ టికెట్లను ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Telangana: ఆరు ఎంపీ స్థానాలు ఖరారు చేసిన బీజేపీ .. అభ్యర్థులు వీళ్లే
తెలంగాణలో ఆరుగురు ఎంపీ అభ్యర్థుల్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, కరీంనగర్ - బండి సంజయ్, నిజామాబాద్ - ధర్మపురి అరవింద్, చేవెల్ల - కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం - డాక్టర్ వెంకటేశ్వరరావు, భవనగిరి - బూర నర్సయ్య గౌడ్ పేర్లను ప్రకటించింది.
Translate this News: