BIG Breaking: మెదక్‌లో రఘునందన్‌రావు గెలుపు..

మెదక్‌ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన కాషాయ జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి నీలం మధు, బీఆర్ఎస్‌ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

BIG Breaking: మెదక్‌లో రఘునందన్‌రావు గెలుపు..
New Update

మెదక్‌ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన కాషాయ జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి నీలం మధు, బీఆర్ఎస్‌ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

#bjp #bjp-raghunandan-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe