BIG Breaking: మెదక్‌లో రఘునందన్‌రావు గెలుపు..

మెదక్‌ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన కాషాయ జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి నీలం మధు, బీఆర్ఎస్‌ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

New Update
BIG Breaking: మెదక్‌లో రఘునందన్‌రావు గెలుపు..

మెదక్‌ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన కాషాయ జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి నీలం మధు, బీఆర్ఎస్‌ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు