Shock To Janasena : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎన్నికలు(Elections) సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ(YCP), టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి(TDP-Janasena-BJP Alliance) తమ మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. అయితే ఇప్పుడు జనసేనకు 2 నియోజకవర్గాల్లో ఆందోళన మొదలైంది. రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో పేరును పోలిన పేర్లు, గుర్తులు ఉన్నాయి. నిడదవోలులో కందుల దుర్గేష్కు పోటీగా కంచర్ల దుర్గేష్ బరిలోకి దిగారు. ఈయన గ్లాసు గుర్తును దగ్గరగా ఉండే బక్కెట్ గుర్తుతో పోటీ పడుతున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : జనసేనకు షాక్.. రెండు నియోజకవర్గాల్లో కొత్త టెన్షన్
జనసేనకు 2 నియోజకవర్గాల్లో ఆందోళన మొదలైంది. రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో పేరును పోలిన పేర్లు, గుర్తులు ఉన్నాయి. నిడదవోలులో కందుల దుర్గేష్కు పోటీగా కంచర్ల దుర్గేష్ బరిలోకి దిగారు. ఈయన గ్లాసు గుర్తును దగ్గరగా ఉండే బక్కెట్ గుర్తుతో పోటీ పడుతున్నారు.
Translate this News: