ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్పై సీబీఐ, ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులపై విచారణ మళ్లీ మొదలైంది. జూన్ 21 నుంచి ఏపీలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజున హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ ప్రారంభం కానుంది. గతంలో జగన్ అక్రమాస్తులకు సంబందించి సీబీఐ 11 కేసులు నమోదు చేయగా.. ఈడీ 9 కేసులు నమోదు చేసింది. వీటిలో చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అయితే పదేళ్లనుంచి ఈ కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. శుక్రవారం నుంచి ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది.
పూర్తిగా చదవండి..CM Jagan: జగన్కు బిగ్ షాక్.. మళ్లీ తెరపైకి అక్రమాస్తుల కేసులు
ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ మళ్లీ మొదలైంది. జూన్ 21 నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ ప్రారంభం కానుంది. జగన్ అక్రమాస్తులకు సంబందించి సీబీఐ 11, ఈడీ 9 కేసులు నమోదు చేసింది.
Translate this News: