Bangalore : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్(Rameswaram Cafe) లో జరిగిన పేలుడు కేసు(Bomb Blast Case) లో కీలక చర్యలు తీసుకున్నారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ పలు బృందాల సాయంతో రామేశ్వరం కేఫ్ పేలుడుకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు ముసావిర్ హుస్సేన్ షాజీబ్తో పాటు సహ కుట్రదారుడు అబ్దుల్ మతీన్ తాహాను అదుపులోకి తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..NAI : బెంగళూరు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ ఐఎ!
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు కేసులో కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరి వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అంతకముందు ప్రధాన నిందితుడిని పట్టిస్తే 10లక్షలు రివార్డ్ ను ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
Translate this News: