Water crisis: బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వేసవి పూర్తిగా రాకముందే కర్ణాటక నీటి కరువుతో సతమతమవుతోంది. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాల్స్లో టాయిలెట్లను ఉపయోగించమని అపార్ట్ మెంట్, ఇంటి ఓనర్స్ బలవంతం చేస్తున్నారంటూ నివాసితులు తమ పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నారు. రాజధానిలో ఉండే జనాలంతా నిరాశ, భయం, ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bengaluru: మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి.. ఒత్తిడి చేస్తున్న ఓనర్స్!
కర్ణాటక రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్స్ లో వింత రూల్స్ పెట్టారు. మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి. స్నానం చేయొద్దు. పేపర్ ప్లేట్లు వాడండి అంటూ సూచించే పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Translate this News: