Manchu Vishnu : బెంగళూర్ రేవ్ పార్టీ (Bangalore Rave Party) లో తెలుగు నటులు శ్రీకాంత్ (Srikanth), హేమలు పాల్గొన్నట్లు ఆరోపణలొస్తున్న విషయం తెలిసిందే. కాగా ముఖ్యంగా హేమ (Hema) కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడం మరింత దుమారం రేపింది. అయితే ఈ ఇష్యూపై స్పందించిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు.. హేమకు మద్ధతుగా నిలిచాడు. ఆమెపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
పూర్తిగా చదవండి..Drugs Case : హేమకు మంచు విష్ణు మద్ధతు.. అన్యాయమంటూ మీడియాపై విమర్శలు!
బెంగళూర్ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమకు 'మా' అధ్యక్షుడు మంచి విష్ణు మద్ధతుగా నిలిచాడు. ఆమెపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫేక్ న్యూస్ ఆపాలని కోరారు.
Translate this News: