Bandi Sanjay : ఇంద్రలో చిరంజీవి.. కరీంనగర్‌లో బండి సంజయ్.. సేమ్ టూ సేమ్

TG: కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్‌లో అడుగుపెట్టారు బండి సంజయ్. కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ శ్రేణుల కేరింతలు కొట్టారు.

New Update
Bandi Sanjay : ఇంద్రలో చిరంజీవి.. కరీంనగర్‌లో బండి సంజయ్.. సేమ్ టూ సేమ్

Karimnagar : కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్‌లో అడుగుపెట్టారు బండి సంజయ్ (Bandi Sanjay). కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ (BJP) శ్రేణుల కేరింతలు కొట్టారు. జై మోదీ (Jai Modi)... జై జై బండి సంజయ్... జై తెలంగాణ (Jai Telangana).. భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు కాషాయ శ్రేణులు.

Also Read : సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు