మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఈనెల 7న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. Politics | Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధికి కమిటీని ఏర్పాటు చేసింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
భక్తుడు తింటున్న అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియాలో ఉచిత ఇసుక పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యరు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్కు అప్పగించారు సీఎం రేవంత్. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు మహేష్. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. : Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ
తిరుమలలో టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి దర్శనమిచ్చింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అంటూ కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ పై ఈరోజు గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. Politics | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. Politics | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు