/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశంపై లోక్ సభలో చర్చ జరగాలని అన్నారు ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఆయన మాట్లాడుతూ.."నిన్న, ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ సమావేశమయ్యారు.
వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఏకశిలా స్కూలు బస్సును (Bus Accident) వేగంగా కారు ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు పల్టీ కొట్టింది.
CM Chandrababu : పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. 3 గంటలకు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేస్తారు.
విజయవాడలోని బృందావన్ కాలనీలో హత్య కలకలం రేపింది. సింధు భవన్ వద్ద కిరాణా షాపు వ్యాపారి హత్య జరిగింది. వ్యాపారి కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు (Love) సమాచారం.
Advertisment
తాజా కథనాలు