Balineni Srinivasa Reddy: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
Nimmala Rama Naidu : జగన్ ప్రభుత్వం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు లా ఇద్దరు మంత్రులు నెల్లూరు జిల్లా నుంచి పనిచేశారని విమర్శించారు.
Bandi Sanjay : జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన్ను కరీంనగర్లో కార్పొరేటర్లు సన్మానించారు.
Chits : విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం జరిగింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళ రూ.3 కోట్లకు టోకరా పెట్టింది.
CM Chandrababu Naidu Met Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
Advertisment
తాజా కథనాలు