/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
CM Chandrababu : ఏపీ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ లో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. రాత్రి 8 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు.
Advertisment
తాజా కథనాలు