author image

srinivas

By srinivas

దేశంలోనే తెలంగాణలో పెస్టిసైడ్స్ అతిగా వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రమాదకరమైన 11 మందులు వాడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది.

By srinivas

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు వందల సంఖ్యలో వేలంపాటలో పాల్గొంటూ లక్షల రూపాయలు పెంచేస్తున్నారు.

By srinivas

తెలంగాణలోని తాడ్వాయి- మేడారం అడవి 500 ఎకరాలు ద్వంసమైంది. ఇందులో ఒక్క వన్యప్రాణి గాయపడకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ప్రకృతి విపత్తుల వాసన పసిగట్టి వెళ్లిపోయాయి.

By srinivas

తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | Short News : వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. లడ్డూలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వేశారు.

By srinivas

భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్‌లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు. 

By srinivas

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను జగన్‌కు పంపించారు. జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్

By srinivas

మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబ ఆదాయం ఆధారంగానే రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది.

By srinivas

రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ లేకపోతే ఐటీ శాఖనే లేదని, దిక్కుమాలినోడు మంత్రి అయ్యేవాడే కాదన్నారు.

By srinivas

క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

By srinivas

రేప్‌ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు