author image

Bhavana

Italy: బ్రిడ్జి పై నుంచి కింద పడిన బస్సు..పిల్లలతో పాటు 21 మంది మృతి!
ByBhavana

ఇటలీ(Italy) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road acident) జరిగింది. వెనిస్‌ (venis) నగరం సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు (Bus) అదుపు తప్పి బ్రిడ్జి (Bridge)  పై నుంచి కిందకి పడిపోయింది.

Redmi Note 12 నుంచి iPhone 12 వరకు.. Flipkart Big Billion Days Saleలో బెస్ట్ ఆఫర్లు ఇవే!
ByBhavana

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల రేంజ్‌‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్‌ లో సామ్‌ సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌ 13, మోటారోలా జీ 32, ఒప్పో ఏ 17 కే, రియల్‌ మీ సీ 55 ఇతర స్మార్ట్‌ ఫోన్ల ధరలను తగ్గిస్తుంది.

Vandhe Bharat: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్‌..ఎక్కడి నుంచి అంటే!
ByBhavana

మరి కొన్ని వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు సందర్భాల్లో విడతల వారీగా ప్రధాన నగరాలను కలిపే విధంగా వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

police vs women: పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ..అసలేం జరిగిందంటే
ByBhavana

నడి రోడ్డు మీద ఓ పోలీసు అధికారిని(police officer) మహిళ (women) చెప్పుతో కొట్టింది. దీంతో రెచ్చిపోయిన పోలీసు ఆమెను కాలితో తన్నాడు. ఈ విషయం అంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో(social media) పెట్టడంతో వైరల్‌(virul) గా మారింది.

Kerala rains: కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు..విద్యా సంస్థలు మూసివేత!
ByBhavana

కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Rains) ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తింది.

Rajini kanth : రజనీ కాంత్‌ సినిమాలో రానా..క్లారిటీ ఇచ్చిన సినిమా బృందం!
ByBhavana

రానా ఇప్పటి వరకు హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా రజినీ కాంత్‌ సినిమాలో ఆయన అవకాశం దక్కించుకోవడంతో రానాకి అభిమానులు, సినీ ప్రముఖులు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

Breaking news: ఢిల్లీని వణికించిన భూకంపం!
ByBhavana

ఢిల్లీ (Delhi)  నగరం భూకంపంతో ( Earth Quake) వణికిపోయింది. భూ ప్రకంపనలు భారీగా రావడంతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా హడలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌ (Ncr)  ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలు పై భూకపం తీవ్రత 6.2 గా నమోదు అయ్యింది.

Maharashtra: నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో ఏం జరుగుతుంది..48 గంటల వ్యవధిలో 31 మంది!
ByBhavana

మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours)  31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు.

Advertisment
తాజా కథనాలు