author image

E. Chinni

By E. Chinni

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదని పేర్కొన్నారు. ఈ పదవి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పారు. గతంలో ఏ విధంగా పని చేశామో..

By E. Chinni

రెండు రోజుల క్రితమే ఆయనకు జరిగిన గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని... కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి గద్దర్ అనారోగ్యంగా ఫీల్ అయ్యారని, బీపీతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ బీపీ, షుగర్ కారణంగా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో గద్దర్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు..

By E. Chinni

తాజాగా నందిగామలో కార్యకర్తలతో కేశినేని నాని భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కేశినేని నానికి ధీటుగా చిన్ని వర్గీయులు కూడా పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య దూరం మరింత పెరిగింది. కేశినేని నాని నందిగామ నియోజకవర్గ పర్యటనకు హాజరు కాని మాజీ ఎమ్మెల్యే సౌమ్య..

By E. Chinni

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యే సీతక్క బాయ్ కాట్ చేశారు. సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. నిరసన వ్యక్తం చేస్తూ సీతక్క బాయ్ కాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. జీరో అవర్ లో కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని అంటున్నా.. అవకాశం ఇవ్వకపోతే మరి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని..

By E. Chinni

2014 నుంచి 2023కి రైల్వే శాఖ బడ్జెట్ కు 17రేట్లు పెరిగిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల కోట్ల నిధులు రైల్వే పనుల కోసం కేంద్రం ఖర్చు చేసిందని, 122 కిలో మీటర్ల కొత్త రైల్ లైన్స్ నిర్మించిందని చెప్పారు. 2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని..

By E. Chinni

నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతూంటారు. అందులోనూ వేసవి కాలంలో పండ్ల రసాలు, మజ్జిగ, నీరు వంటివి ఎక్కువగా తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ మోతాదుకు మించి తాగితే.. నీళ్లు కూడా విషం అవుతాయనే విషయం మీకు తెలుసా?. ఏదైనా అతిగా తీసుకుంటే మన ప్రాణాలకే ముప్పు. అది నీళ్లైనా సరే. తాజాగా ఓ మహిళ అతిగా నీళ్లు తాగి..

By E. Chinni

సామ్ ట్రీట్మెంట్ కి ఓ స్టార్ హీరో ఏకంగా రూ.25 కోట్లు ఇచ్చారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే వార్త అందరినీ షాక్ గురి చేస్తుంది. తాజాగా ఈ వార్తలపై సామ్ రియాక్ట్ అయింది. తన చికిత్స కోసం స్టార్ హీరో సాయమంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తేల్చింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా తెలిపింది. 'ఎవరో మీకు తప్పు సమాచారం అందించారు. మయోసైటిస్ చికిత్సకు నాకు రూ.25 కోట్లు సహాయం చేశారా..

By E. Chinni

హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ జరగనుంది. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ల ధరలు పెంచడం కామన్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. కానీ భోళా శంకర్‌ టికెట్ల ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ధరలే ఈ సినిమాకు కూడా వర్తిస్తాయని..

By E. Chinni

తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని.. గెలిస్తే విశాఖను దుబాయ్ లా, సింగపూర్ లా మారుస్తానని పేర్కొన్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే జగన్, పవన్, చంద్రబాబు అడ్డుకోలేదని పాల్ దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వయస్సులో చిన్న కాబట్టి..

Advertisment
తాజా కథనాలు