కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు.ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా,కుమార్తె కారుణ్య ప్రాణాలు కోల్పోయింది.Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

Bhavana
ByBhavana
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
భారత్కు వస్తే తనకు ఇంట్లో ఉన్నట్లే ఉంటుందని అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు.రెండున్నర రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆమె మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్త.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి రోజుల్లో అనేక మంది నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించారుతాజాగా ట్రంప్ దీనిపై స్పందించారు. బైడెన్ చేసిన ఈ క్షమాభిక్షలు చెల్లవని ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అధిక రక్తపోటు ఉన్న రోగులకు పెరుగు వినియోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి, పెరుగులో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది, ఇది బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
తిరుమలలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. మద్యం మత్తులో గుర్తు తెలియని యువకుడు ఒకడు ఓ మహిళతో గొడవకు దిగాడు.విజిలెన్స్ సిబ్బంది అతడ్ని ప్రశ్నించగా..వారితో కూడా అతను గొడవకు దిగాడు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అమెరికాలో టెస్లా షోరూం పై మరోసారి దాడి జరిగింది. ఒరెగాన్ లోని షోరూమ్ పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో పలు వాహనాలు దెబ్బ తిన్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు