Justin Trudeau : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెండ్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Lay Off : అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Brain : మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది. 1930లలో పట్టిన వారితో పోలిస్తే.. 1970లలో వారి పుట్టిన మెదడు సైజు 6.6 శాతం పెరుగినట్లు గుర్తించారు.
మాల్దీవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. ఇందుకోసం చైనా ఆ దేశానికి 1500 టన్నుల తాగునీటిని పంపింది. టిబెట్లోని హిమానీ నదాల నుంచి నీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది చైనా. 2014లో భారత్ కూడా మాల్దీవులకు 2375 టన్నుల నీటిని అందించింది.
Sanjeev Sanyal : ఐఏస్, ఐపీఎస్, ఐఆర్ఎస్తో పాటు ఇతర సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు మనదేశంలో దేశంలో అత్యంత గౌరవం ఇస్తారు. ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు ఏటా లక్షలాది మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు.
Weather Alert : ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.
Nellore Cow Sold for 40 Crores: ఏపీలోని నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవుకు బ్రెజిల్లో భారీ ధర పలికింది.
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెన కూలిన ప్రమాదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురించారు. సిబ్బంది అప్రమత్తత అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని అన్నారు. మళ్లీ ఆ వంతెనను నిర్మిస్తామని తెలిపారు.
Sunita Kejriwal : తన అరెస్టును సవాలు చేస్తూ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ వేసిన పటిషన్పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన భర్త లిక్కర్ కేసుకు సంబంధించి నిజనిజాలు గురువారం కోర్టుకు చెబుతారని, వీటి ఆధారాలు కూడా ఇస్తారని ఆయన సతీమణి సునితా కేజ్రీవాల్ అన్నారు.
ఆర్థికాభివృద్ధి హైప్ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. దేశంలో ఉన్న విద్య కంటే చిప్ల తయారీకి రాయితీల కోసం ఎక్కువగా ఖర్చు చేసేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు.
Advertisment
తాజా కథనాలు