author image

B Aravind

Kyrgyzstan : కిర్గిస్థాన్‌లో హింసాత్మక ఘటన.. భారత విద్యార్థులకు కేంద్రం ఆదేశాలు
ByB Aravind

Indian Students : కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాజధాని బిషేక్‌లో ఉన్న విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూకలు హింసకు పాల్పడ్డ నేపథ్యంలో.. ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచనలు చేసింది.

Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు
ByB Aravind

Paramilitary Forces : ఆంధ్రప్రదేశ్‌కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది.

CM Revanth : కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యంతర నివేదికపై చర్చ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ByB Aravind

కాళేశ్వరం ప్రాజెక్టుపై.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయనే దానిపై సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు.

CM Revanth : ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాం.. కేబినెట్ భేటీపై సీఎం రేవంత్
ByB Aravind

Cabinet Meeting : ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు.

Election Commission : ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..
ByB Aravind

లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్ల (Voters) ను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Blinkit : ఆ ఆన్‌లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం
ByB Aravind

Coriander : ప్రస్తుతం.. అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌ లో అందుబాటులోకి వచ్చాయి. చాలామంది తమకు కావాల్సినవి ఆన్‌లైన్‌ నుంచే తెప్పించుకుంటున్నారు. అయితే ఓ వినియోగదారుడు.. ఒక ఆన్‌లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు.

USA : భారత్‌ను మరోసారి మెచ్చుకున్న అమెరికా..
ByB Aravind

John Kirby : భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది.

Haryana : ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే
ByB Aravind

Unmarried Bachelors : దేశంలో నాలుగు విడుతల లోక్‌సభ ఎన్నికలు అయిపోయాయి. మరో మూడు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 25న హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు