author image

B Aravind

CM Jagan : సీఎం జగన్ రాయి దాడి కేసులో పురోగతి.. సిట్ అదుపులో నిందితులు
ByB Aravind

CM Jagan : సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఐదుగురిలో ఒక యువకుడు జగన్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Telangana : కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు.. ఎందుకంటే
ByB Aravind

Kunamneni Sambasiva Rao : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పై ఎన్నికల కేసు నమోదైంది. కొత్తగూడం ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని.. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించారని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్‌లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.

Gold : రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం.. ఎక్కడంటే
ByB Aravind

Gold Seized : చెన్నై సమీపంలోని ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా.. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వీటిని ఆదాయపు పన్నుశాఖకు అప్పగించారు.

Pawan Kalyan : పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్
ByB Aravind

Pawan Kalyan : ఇటీవల విజయవాడ లో బస్సు యాత్ర చేస్తుండగా సీఎం జగన్‌ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి..  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

India : భారత్‌లో 2 లక్షల అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే
ByB Aravind

Elon Musk : ప్రస్తుతం అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా లోనే కొన్ని గంటల పాటు మునిగిపోతున్నారు. వినోదం, వార్తలు, విద్య ఇలా వీటన్నింటికీ సంబంధించి ఫోన్‌లోనే తెలుసుకుంటున్నారు.

Accident : దారుణం.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి
ByB Aravind

TSRTC : హైదరాబాద్‌ లో విషాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందాడు.

Telangana : భద్రాచలం రాములోరి కల్యాణ వేడుకకు ముమ్మరంగా ఏర్పాట్లు..
ByB Aravind

Sri Rama Navami : శ్రీరామనవమి సందర్భంగా.. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు