కేంద్ర ప్రభుత్వం.. పంటలకు మద్దతు ధరతో సహా పలు డిమాండ్లు పరిష్కరించాలని రైతు సంఘాలు శుక్రవారం గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈరోజు రైతు సంఘాలతో కేంద్రమంతులు చర్చలు జరిపారు. ఫిబ్రవరి 18న మరోసారి చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అంతరిక్షంలోకి ఉపగ్రహాలు(Satellites Into Space) పంపించేందుకు పలు దేశాలు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా రష్యా పై సంచలన ఆరోపణలు చేసింది.
Cardiac Arrest : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులు ఇటీవల వరుసగా మృతి చెందిన ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 20 స్మార్ట్ఫోన్లను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా డివైజ్లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును, అలాగే ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఈ ఫోన్లను వాడతానని చెప్పారు.
X Taking Payments From Terrorists for Blue Tick: ఎక్స్ లో ఉగ్రమూఠాలకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ బ్లూటిక్ వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు