4 Naxalites Killed: ఛత్తీస్గఢ్లోని నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్మడ్ అటవీప్రాంతంలో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
జమ్ము కశ్మీర్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొండ చరియలు విరిగిపోయాయి. నలుగురు వ్యక్తులు నదులు, వాగుల్లో కొట్టుకుపోయారు. వాళ్లలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం 'గాజు గ్లాసు గుర్తును' ఫ్రీ సింబల్ జాబితాలో కేటాయించింది.
TDP-Janasena-BJP Manifesto: ఈరోజు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
తెలంగాణలో ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://results.bsetelangana.org/ లో చూసుకోవచ్చు.
తెల్లజుట్టు అనేది గుండె సంబంధిత సమస్యలకు సంకేతమని ఈజీపట్లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓ అధ్యయనంలో బయటపడింది. తెల్లజుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు కనుగొన్నారు.
Chicken Shawarma : మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. వీళ్లలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్చ్ కాగా.. మరో ముగ్గురు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
Student Suicide : రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు. తాజాగా హర్యానాకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
WhatsApp : వాట్సాప్.. భారత్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వెనుక కారణం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ గోప్యతా ఫీచర్. దీనిపై వాట్సాప్ కోర్టులో పిటిషన్ వేయగా దీన్ని సవాల్ చేస్తూ భారత్ కూడా పిటిషన్ వేసింది.
Advertisment
తాజా కథనాలు