Rohit Vemula : రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ వేముల తాను ఆత్మహత్య చేసుకునే ముందు.. సూసైడ్ లెటర్లో ఏం రాశాడో తెలియాలంటే ఈ ఫుల్ ఆర్టికల్ చదవండి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Wife & Husband Fight : భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కొన్ని జంటల్లో అయితే హత్యలు జరిగిన సంఘటలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కజకిస్థాన్లోని ఓ సీనియర్ మంత్రి.. తన భార్య(31) కొట్టి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సముద్రం లోపల ప్రధాని మోదీ చేసిన ద్వారక పూజ ఒక డ్రామా అని అన్నారు. తాజాగా పూణె లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ లో రాహుల్ పాల్గొన్నారు.
Prisoner : కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఏకంగా సెల్ఫోన్నే మింగేశాడు. గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి సెల్ఫోన్ను బయటకు తీశారు.
Lunar Mission : పాకిస్థాన్ తొలిసారిగా చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్ను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. ఈ లూనార్ మిషన్కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది
New Born Baby : కేరళలోని కొచ్చిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసేరేయడం కలకలం రేపింది.
Hostel Student Suicide : మలక్పేట పీఎస్ పరిధిలోని వరంగల్కు చెందిన యాకయ్య(19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న యాకయ్య శుక్రవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
Indoor Plants : ఆఫీసుల్లో, ఇంకా ఎక్కడైన పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కవగా ఉంటుంది. మానసిన ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు పనిచేసే ప్రదేశాల్లో చిన్న చిన్న మొక్కలను పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదం(Road Accident) లో భారత్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.
CM Revanth Reddy : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి.. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు.
Advertisment
తాజా కథనాలు