author image

B Aravind

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటన అప్పుడే.. !
ByB Aravind

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల తేదీలపై త్వరలోనే అప్‌డేట్‌ రానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు గత కొన్నిరోజులుగా ఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మార్చి 9 తర్వాత.. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం.

Kim - Putin : కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్‌.. ఏంటంటే
ByB Aravind

Putin - Kim : ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. కిమ్‌ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

Konda Surekha : వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కొండా సురేఖ
ByB Aravind

Konda Surekha : అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.

Kota : కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహాం లభ్యం..
ByB Aravind

ఇటీవల రాజస్థాన్‌ లోని కోటా(KOTA) లో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీళ్లలో రచిత్‌ సోంధ్య (16) అనే విద్యార్థి మృతదేహాం ఓ అటవి ప్రాంత సమీపంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Medaram Jatara : ప్రతీ భక్తుడు వీఐపీనే.. మేడారం ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక ప్రకటన..
ByB Aravind

Sammakka - Saralamma Jatara : ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌లు అన్నారు. జాతర నిర్వహణకు రూ.105 కోట్లు కేటాయించామని.. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాకు వీఐపీనేనని పేర్కొన్నారు.

Exercise : వ్యాయామం కూడా కుంగుబాటుకు చికిత్సే..
ByB Aravind

Exercise : నిత్యం వ్యాయామం చేయడం వల్ల కుంగుబాటు సమస్య నుంచి కూడా బయటపడొచ్చని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది. ఆందోళన, గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి సమస్యలకు దారితీసే కుంగుబాటు సమస్యకు వ్యాయామం చేయడం వల్ల చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

KCR Delhi Tour: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..
ByB Aravind

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈవారంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడటం, లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తు్న్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

Samajwad Party: కాంగ్రెస్‌కు సమాజ్‌వాద్‌ పార్టీ ఆఫర్‌.. కానీ ఒక షరతు..
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు.. సమాజ్‌వాదీ పార్టీ ఓ ఆఫర్‌ను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ముందుగా కాంగ్రెస్‌కు 11 స్థానాలనే కేటాయించినప్పటికీ.. ఆ తర్వాత వీటి సంఖ్యను 17కు పెంచింది. ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని షరతు పెట్టింది.

Musi River: మూసీ నది శుద్ధి చేపట్టండి.. అధికారులకు రేవంత్ ఆదేశాలు
ByB Aravind

మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిపై సీఎం రేవంత్‌ సమీక్ష జరిపారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా మూసీ నది శుద్ధి చేపట్టాలని సూచనలు చేశారు.

Advertisment
తాజా కథనాలు