Rahul Gandhi - Amit Shah : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో దారుణం జరిగింది. కంప్యూటర్ సెంటర్లో క్లాసులు చెబుతున్న టీచర్ను ఓ విద్యార్థి ప్రేమించాడు. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఆ టీచర్ తిరస్కరించడంతో.. చివరికి ఆమెను తుపాకితో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ టీచర్ మృతి చెందారు.
Rythu Barosa : మే 9లోగా రైతుల భరోసా అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇస్తుంది రైతు బంధేనని.. రైతు భరోసా కాదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు భరోసా అంటే రూ.15 వేలు ఇవ్వాలి.. కానీ సర్కార్ కేవలం రూ.10 వేలు ఇస్తోందని విమర్శించారు.
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎడ్మంటన్లో నివాసం ఉంటున్న భారత పౌరులు కరణ్ బ్రార్ (22), కమల్ప్రీత్ సింగ్ (22), కరణ్ప్రీత్ సింగ్ (28)లపై హత్య, హత్యకు కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Sri Guru Granth Sahib : పంజాబ్లోని ఓ గురుద్వారలో దారుణం చోటుచేసుకుంది. సిక్కులు పవిత్ర గ్రంథంగా భావించే గురు గ్రంథ్ సాహిబ్ బుక్లో కొన్ని పేజీలను చింపినందుకు ఓ 19 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు.nf
Temperatures : తెలంగాణలో మరో 3,4 రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తప్రదేశ్లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు(School) ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్ పై ప్రధానోపాధ్యాయురాలు చేయిచేసుకుంది.
Prajwal Revanna : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కొడుకు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై నమోదైన లైంగిక దౌర్జన్యం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందందర్యాప్తును వేగవంతం చేసింది.
Car Accident : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ ఝడిపానీ రోడ్లోని.. పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Madhya Pradesh High Court : భర్త.. భార్యతో చేసే అసహజ శృంగారం రేప్ కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త అసహజ శృంగారం చేస్తున్నట్లు ఓ మహిళ కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.
Advertisment
తాజా కథనాలు