author image

B Aravind

ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష
ByB Aravind

తెలంగాణ | క్రైం: సంగారెడ్డి జిల్లా భానూర్‌లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది.

Modi Government : పెరుగుతున్న ఎరువుల ధరలు.. కేంద్రం కీలక చర్యలు !
ByB Aravind

నేషనల్ | టాప్ స్టోరీస్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుదలకు దారి తీసింది.

బీఆర్‌ఎస్‌ నేతల తరలింపులో హైడ్రామా..
ByB Aravind

ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్‌ నేతలను పోలీసులు 2 గంటలకు పైగా బస్సులోనే తిప్పడంతో హైడ్రామా నెలకొంది.

'మా నాన్న సూపర్ హీరో' టీజర్.. డైలాగ్స్ తో ఏడిపించేసిన సుదీర్ బాబు
ByB Aravind

సినిమా | టాప్ స్టోరీస్ | సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు.

సీతారం ఏచూరి జీవితంలో 10 ముఖ్యమైన అంశాలు
ByB Aravind

సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుముశారు. ఈ నెల 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాలను కలుపుతూ రైలుమార్గం !
ByB Aravind

హనుమకొండలోని హసన్‌పర్తి రోడ్‌ నుంచి కరీంనగర్‌ వరకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అంచనా.

AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ByB Aravind

ఆంధ్రప్రదేశ్ | క్రైం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఓ కంటైనర్‌ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న 4గురు ప్రయాణికులు మృతి చెందారు

CM Kejriwal : ఢిల్లీలో రాష్ట్రపతి పాలన .. బీజేపీ సంచలన ప్లాన్ !
ByB Aravind

నేషనల్ | టాప్ స్టోరీస్ : సీఎం కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.

Train Accidents : భారత్‌లో రైలు ప్రమాదాలు.. పాకిస్థాన్‌ కుట్రేనా ?
ByB Aravind

నేషనల్ | క్రైం | టాప్ స్టోరీస్ : ఇండియాలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక పాకిస్థాన్‌ ఉగ్రవాదుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు