AP : సొంత జిల్లాలో సీఎం జగన్.. తిరగబడ్డ వైసీపీ నేతలు!
ప్రొద్దుటూరులో వైసీపీ అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లుకు మద్ధతు ఇవ్వబోమని వైసీపీ నాయకులు తేల్చి చెప్పారు.