Asaduddin Owaisi: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 12 మంది హైదరాబాద్ వాసులు

ఉక్రెయిన్‌లో 12 మంది హైదరాబాద్ వాసులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాశారు ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 12 మంది హైదరాబాద్ వాసులను వెంటనే భారత్ కు తీసుకురావాలని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

New Update
Asaduddin Owaisi: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 12 మంది హైదరాబాద్ వాసులు

Asaduddin Owaisi: ఉక్రెయిన్‌లో 12 మంది హైదరాబాద్ వాసులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాశారు ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్. అక్కడ నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి వారు చిక్కుకుపోయారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న 12 మంది హైదరాబాద్ వాసులను వెంటనే భారత్ కు తీసుకురావాలని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

publive-image

NEWS IS BEING UPDATED

Advertisment
తాజా కథనాలు