Breaking : వైసీపీకి షాక్.. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై హైకోర్టు సంచలన తీర్పు

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌ నిర్వహించే అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణను సమర్ధించింది.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

Shock To YCP : ఏపీ (Andhra Pradesh) లో పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ (YCP) దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం (Election Commission) వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌ నిర్వహించే అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణను సమర్ధించింది.

Also Read : తెలంగాణ పదేళ్ల పండుగ సంబరాలు.. ఎలాంటి ఏర్పాట్లో తెలుసా!

#andhra-pradesh #ysrcp #postal-ballot
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe