CM Jagan: లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నేతల రాజీనామాలు చేరికలతో ఆసక్తికరంగా మారాయి. తాజాగా టీడీపీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు. ఇటీవల టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి రాకపోవడంతో వారు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
పూర్తిగా చదవండి..AP Elections: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి
మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు.
Translate this News: