BREAKING: ఏపీ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడింది. కాసపేట్లో స్పీకర్‌ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఈ భేటీలో స్పష్టత రానుంది.

BREAKING: ఏపీ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా
New Update

ఏపీ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడింది. కాసపేట్లో స్పీకర్‌ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఈ భేటీలో స్పష్టత రానుంది. మూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్‌ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు కప్పుకొని వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంకు జగన్‌కు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.ఇక అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ప్రారంభించిన అనంతరం.. వైసీపీ ఎమ్మెల్యేలు నిరసిస్తూ వాకౌట్ చేశారు.

Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..!

#telugu-news #ap-news #ap-assembly-sessions-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe