Andhra Pradesh: మరోచోట వైసీపీ కార్యాలయం కూల్చివేత.. పార్టీ శ్రేణులు ఆందోళన తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని.. గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. రైతు బజార్ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 29 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి తూర్పుగోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని.. గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. అయితే రైతు బజార్ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కడియ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాలబాబు అనుచరులు ఆందోళన చేస్తున్నారు. Also read: అంతా వాళ్లే చేశారు.. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు #andhra-pradesh #telugu-news #ysrcp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి