Andhra Pradesh: మరోచోట వైసీపీ కార్యాలయం కూల్చివేత.. పార్టీ శ్రేణులు ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని.. గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. రైతు బజార్‌ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Andhra Pradesh: మరోచోట వైసీపీ కార్యాలయం కూల్చివేత.. పార్టీ శ్రేణులు ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని.. గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. అయితే రైతు బజార్‌ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కడియ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాలబాబు అనుచరులు ఆందోళన చేస్తున్నారు.

Also read: అంతా వాళ్లే చేశారు.. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు