/rtv/media/media_files/2025/02/19/3ItNJRiCKdX8qebwT9yg.jpg)
YS Jagan Srikakulam Tour
ఈ నెల 20న అంటే రేపు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం ఇటీవల మరణించారు. రేపు రాజశేఖరం కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
19.02.2025
— YSR Congress Party (@YSRCParty) February 19, 2025
తాడేపల్లి
రేపు (20.02.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ శ్రీకాకుళం పర్యటన
రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ చేరుకుంటారు, అక్కడ ఇటీవల మరణించిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత పాలవలస…