Tirmala Laddu Issue:
ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల జంతువుల ఫ్యాను ఉపయోగిస్తారా...ఇది పద్ద మోసం. క్షమించరాని నేర అంటూ మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. టీటీడీ బోర్డ్ గొండితనం, నేరపూరిత స్వభావం ఇది అంటూ దుయబట్టారు. తాము ఇంతకు ముందే తిరుమలో మిగతా మతస్థుల ఇన్వాల్వ్మెంట్ గురించి కంప్లైంట్ చేశామ. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇది వారిపనే అంటూ బండి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. ఈ చర్య వెనుక ఎవరున్నారు, ఏం జరుగుతోంది లాంటి అసలు నిజాలను బయటకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం కాపాడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.