అండగా ఉంటా.. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ-PHOTOS

ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన TDP నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

New Update
TDP Minister Nara Lekesh Visited Veeraiah Chowdary Family

TDP Minister Nara Lekesh Visited Veeraiah Chowdary Family

Advertisment
Advertisment
తాజా కథనాలు