Pahalgam Terror Attack: ఈ దారుణాన్ని దేశం మరిచిపోదు.. పవన్ భావోద్వేగం-PHOTOS

ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి వేయాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. ఈ దారుణాన్ని భారతదేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి మధుసూదన రావు సోమిశెట్టి భౌతిక కాయానికి పవన్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

New Update
Pawan Emotional

Pawan Emotional

Advertisment
తాజా కథనాలు