Pahalgam Terror Attack: ఈ దారుణాన్ని దేశం మరిచిపోదు.. పవన్ భావోద్వేగం-PHOTOS

ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి వేయాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. ఈ దారుణాన్ని భారతదేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి మధుసూదన రావు సోమిశెట్టి భౌతిక కాయానికి పవన్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

New Update
Pawan Emotional

Pawan Emotional

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు