Minister Sandhya Rani : ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం

మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలం భూసాయివలసలో ఎస్కార్ట్‌ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి.

author-image
By V.J Reddy
Minister Sandhya Rani
New Update

Minister Sandhya Rani :

మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో మంత్రి ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం భూసాయివలసలో ఎస్కార్ట్‌ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కాన్వాయ్ ను ఆపేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మంత్రి సంధ్యారాణి అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

Also Read  :  ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్

#sandhya-rani #vijayanagaram #road-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe