Mitta Vamsi: ఇంతకు ముందు స్మగ్లర్లు అడవిలో ఉండేవారు..కానీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు: మిట్టా వంశీ
ఏపీలో ఎక్కడ చూసినా జగన్ సిద్ధం పోస్టర్లు వేశారని ఫైర్ అయ్యారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ. కేంద్రం ఇచ్చిన పథకాలకు కూడా తానే చేసినట్లు జగన్ పోస్టర్లు వేస్తున్నారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న సీఎం జగన్ ఇచ్చిన హామీ ఎక్కడంటూ ప్రశ్నించారు.