AP: జగన్ కు షాక్.. ఆ ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జంప్..!
కడపలో ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. జగన్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు, సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జగన్ వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కనిపించకపోవడంతో జిల్లాలో ఈ విషయం చర్చానీయంశంగా మారింది.